మహబూబ్ నగర్

కూతురితో సహా తల్లి ఆత్మాహుతి

 బిజినేపల్లి (మహబూబ్‌నగర్) : ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును కలచివేశాయి. మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పటించడమే కాకుండా, తర్వాత తనపై …

తాగిన మైకంలో కూతురిని హత్య చేసిన తండ్రి

మహబూబ్‌నగర్ : తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురినే హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాగర్‌కర్నూలు మండలం భీమునిగూడలో ఈ …

బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు

మహబూబ్‌నగర్, మే 10: జిల్లాలోని మల్దకల్ మండలం బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వ …

బస్సు టైర్లలో గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు….

మహబూబ్ నగర్: ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. గద్వాల్ బస్టాండు నుంచి రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు, పోలీసులు ఎస్కార్ట్ తో బైటకు పంపారు. ఆ …

జాతీయ రహదారిని నిర్భందించిన శ్రీశైలం ముంపు నిర్వాసితులు..

మహబూబ్ నగర్ : రంగాపూర్ వద్ద శ్రీశైలం ముంపు నిర్వాసితులు జాతీయ రహదారిని నిర్భందించారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి దిగ్భందంతో రోడ్డుకిరువైపులా …

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

 మహబూబ్ నగర్: రవాణా, భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర రవాణా కార్మికులు ఇచ్చిన ధర్నా పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ఆపరేటర్లు బంద్ నిర్వహిస్తున్నారు. …

లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం: ఈతకెళ్లి ఏడుగురి మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ ్ణొరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు …

దివిటిపల్లి వద్ద ఆటో – కారు ఢీ..నలుగురు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ …

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి …

తాజావార్తలు