మహబూబ్ నగర్

తెలంగాణ వాదులపై ఆగని సీమాంధ్రుల దౌర్జన్యాలు

– గద్వాల విద్యార్థిపై సీమ ఇంజినీర్‌ రుబాబు – జై సమైక్యాంధ్ర నినాదాలు.. రెచ్చగొట్టే మాటలు – చైన్నైఎక్స్‌వూపెస్‌లో ఘటన, పోలీసులకు ఫిర్యాదు.. – కేసు పెట్టొద్దని …

మహబూబ్‌నగర్‌లో దారుణం భార్య, ఇద్దరి పిల్లల గొంతుకోసిన కసాయి భర్త

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన కట్టుకున్న భార్య ,కన్న పిల్లలని చూడకుండా ఘోరానికి …

ఉద్యోగాల పేరుతో 30లక్షలకు టోకరా

వనపర్తి : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.30లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. పాన్‌గల్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన …

రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు

పాలమూరు : ఏటా ప్రతికూల వాతావరణ పరిస్థితలు మధ్య సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం లేకుండాపోయింది. చేసిన అప్పులు తీరే మార్గం లేక నాలుగేళ్లుగా జిల్లాలో 440మంది …

సీఎం కిరణ్‌పై మండిపడ్డ నాగం

మహబూబ్‌నగర్‌ :సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ పోరాడతామన్న సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు.సీఎం పదవిలో ఉండడానికేనా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. …

సీమాంధ్రులు తెలంగాణ ఉద్యమంపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం : టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమం.. ప్రజలపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ కో-చెర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా …

యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్‌విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

పాము కాటుతో తల్లీ కూతురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి

తెలంగాణవాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న తెలంగాణ వాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి చేశారు. లాఠీచార్జ్‌ చేశారు. ఎస్‌ఐ దాడిలో ఒకరికి తీవ్ర …

తాజావార్తలు