మహబూబ్ నగర్

కన్నకొడుకును హతమార్చిన తండ్రి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల …

పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. …

కారు, లారీ ఢీ: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఇటిక్యాల మండలం ధర్మారం వద్ద కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం …

సీమాంధ్ర ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దు : శ్రీనివాస్‌గౌడ్

 మహబూబ్‌నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం …

ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారి

మహబూబ్‌నగర్: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఓ దూర్తుడు కొల్లగొట్టాడు. ఇటిక్యాల మండలం వల్లూరులో శ్రీధర్‌రెడ్డి అనే వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి …

ఏకగ్రీవ గ్రామాల అభివృద్దికి అందని నిధులు

మహబూబ్‌నగర్‌,జనవరి24: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంతవరకు ఆయా పంచాయితీలకు చేరలేదు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా …

పైకా వాలీబాల్‌ క్రీడలో ఛాంపియన్‌ ఆంధ్రప్రదేశ్‌

మహబూబ్‌ నగర్‌ (క్రీడలు) : మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పైకా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్‌ అండర్‌-16 పోటీల్లో ఛాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిలవగా …

మహబూబ్‌ నగర్‌లో ఉత్సాహంగా పైకా పోటీలు

మహబూబ్‌నగర్‌, క్రీడలు: పైకా జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్‌ విభాగంలో పోటీలు క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకున్నాయి. తైక్వాండో పోటీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మూడు …

గర్భవతి అయిన భార్యను హత్యచేసి తగలబెట్టిన భర్త

కొందుర్గు, మహబూబ్‌నగర్‌ : అదనపు కట్నం తేవాలంటూ గర్భవతి అయిన భార్యను చిత్రహింసలకు గురి చేసి కిరాతకంగా చంపి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబ్‌నగర్‌ …

షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 23 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తనఖీ విషయం తెలసుకుని …

తాజావార్తలు