Main

యాసంగిలో వరి వేస్తే ఊరుకునేది లేదు

విత్తనాలు అమ్మితే డీలర్ల షాపులు మూయిస్తా సుప్రీం కోర్టు ఆదేశించినా వినేది లేదు డీలర్లు అధికారులకు కలెకట్ర్‌ వెంకట్రామి రెడ్డి వార్నింగ్‌ కలెక్టర్‌ తీరుపై మండిపడ్డ సిపి, …

సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు సిద్దిపేట,అక్టోబర్‌12 (జనం సాక్షి) : సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు. పట్టణంతో …

బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద

సంగారెడ్డి,అక్టోబర్‌11 (జనం సాక్షి) : జిల్లాలోని పుల్కల్‌ మండలం బాగారెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్‌ అధికారులు …

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ

సంగారెడ్డి,అక్టోబర్‌9 (జనంసాక్షి):  ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. సదాశివపేట మండలం కంబాలపల్లిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. బాలమణి అనే మహళ సంగారెడ్డి ప్రైవేట్‌ …

బిజెపి బలమైన శక్తిగా వస్తోంది

కెసిఆర్‌ మాటలను ఇక ప్రజలు నమ్మరు హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌కు గుణపాఠం బిజెపి అధికార ప్రతినిధి రఘునందనర్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌2  జనం సాక్షి : వచ్చే ఎన్నికల్లో …

పేదప్రజలకు అంబాసిడర్‌గా ఉంటా

పంటనష్టం అందేదాకా..వరి కొనేదాకా విశ్రమించను వరి వేస్తే ఉరి అని మోడీ చెప్పాడా కెసిఆర్‌ బెజ్జంకి చేరుకున్న సంగ్రామ యాత్రలో బండి విమర్శలు సిద్ధిపేట,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): వరి వేస్తే …

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని …

కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్న కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు: మెదక్‌ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన …

మల్లన్న సాగర్‌ పంపుల ప్రారంభం ఆనందం

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి: వంటేరు సిద్దిపేట,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడంతో ఈ ప్రాంత …

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో …