మెదక్

కెసిఆర్‌ ముందుచూపుతో సోలార్‌ పవర్‌

24గంటల విద్యుత్‌కు కలసి వస్తున్న ఉత్పత్తి మెదక్‌,జూలై25(జ‌నంసాక్షి): సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడానికి సీఎం తీసుకున్న చొరవ కారణంగానే 24గంటల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా నడుస్తోంది. …

సేంద్రియ సాగుకు డక్కన్‌ సొసైటీ ప్రోత్సాహం

ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా …

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. అవసం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల …

హరితహారంపై గ్రామస్థాయిలో చైతన్యం రావాలి

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): అన్ని గ్రామాలను హరితవనాలుగా మార్చాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎవరికి వారు కనీసం ఒక మొక్కానటి సాకాలన్నారు. అప్పుడే మనకు పర్యావరణ …

రైతును ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మెదక్‌,జూలై24(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలను పట్టించుకున్న వారు లేరని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసం …

గజ్వెల్‌లో ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం

సిఎం ఏతుల విూదుగా ప్రారంబించేందుకు సన్నాహాలు పండుగలా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో హరితహారం కార్యక్రమాన్ని …

ముంబైలో జిల్లా యువతి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మహిళ ముంబయిలో ఆత్మహత్య చేసుకుంది. అంధేరిలోని జుగల్లి వద్ద కొండా శంకర్‌, సంధ్య అనే దంపతులు నివాసముంటున్నారు. అయితే, సంధ్య బలవన్మరణానికి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా సవిూపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌కు చెందిన శ్రీగదా …

నాల్గవ విడత హరితహారంలో..

40కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం – నెలాఖరులో గజ్వేల్‌లో కేసీఆర్‌ హరితహారాన్ని ప్రారంభిస్తారు – హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – రాష్ట్ర అటవీశాఖ మంత్రి …

హరితహారం నిరంతర కార్యక్రమం: డిప్యూటీ స్పీకర్‌

మెదక్‌,జూలై21(జ‌నం సాక్షి): రాష్ట్రం హరితహారం కావాలనేది అందరి నినాదమని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొక్కలు నాటాలన్నారు. సీఎం …