మెదక్

మెదక్‌ జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం

మెదక్‌ : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. దుబ్బాక మండలం చీకోడుకు సీఎం చేరుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారు లతో సమావేశమయ్యారు. జీల్లాలో మూడు రోజులపాటు …

ప్రతిఘటన తప్పదు: కేటీఆర్‌

చేగుంట: తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లాలో అడుగు పెట్టాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలో …

చెరువులోపడి ముగ్గురి మృతి

మెదక్‌: ప్రమాదవశాత్తు చెరులోపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్పలో జరిగిన ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను …

ధాన్యం కొనుగోలు ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు

  సిద్దిపేట: ధాన్యం కొనుగాలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవటంతో రైతుల పంటలకు సరైన ధర లభింయటం లేదని ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా …

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌: జిల్లాలోని  కోహీర్‌ మండల పరిధిలోని కవేలి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.మరో ఆరుగురికి తీవ్ర …

రెండవరొజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

పాపన్నపేట : మండలం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు వనదుర్గామాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు  దర్శ నమిచ్చింది ఉత్సవాలలో పాల్గొనేందుకు చుట్టుపక్కల …

ట్రెజరీ ఉద్యోగుల నిరసన

సంగారెడ్డి : ఇంటర్‌ర్నల  ఇంటర్న్‌ల్‌ ఆడిట్‌ల్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ శాఖ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో కలెక్టరెట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు …

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తూప్రాస్‌ :కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో సోమావారం ఉదయం ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు లింగారెడ్డి వద్ద ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వెళ్లున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో …

కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం

సిద్థిపేట అర్బన్‌ కరాటే సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు స్థానిక ఎన్జీవోన్‌ భవనంలో డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్జ్స్‌ సంస్థ ప్రతినిధి మాస్టర్‌ …