మెదక్

మెదక్‌ అసైన్‌మెంటు కమిటీ 27కు వాయిదా

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు మెదక్‌, నవంబర్‌ 8 : మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గ అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా …

కేబుల్‌ వైర్లను కోసుకుపోయిన దుండగులు

కోండపాక : మండలంలోని తిప్పారం గ్రామ శివారులోని రైతులకు చెందిన అరు వ్యవసాయ బావుల విద్యుత్‌ పంపుసెట్ల కేబుల్‌ వైర్లను గుర్తుతెలియని. దుండగులు కోసుకుపోయారు. దీంతో మోటర్లు …

లారీ -బస్సు ఢీకోని పది మందికి గాయాలు

చేగుంట : మండలం వల్లూరు అటవీ ప్రాంతం వద్ద అర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకోనడంతో పదిమంది. తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్‌ డిపోకి …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చేగుంట: మెదక్‌ జిల్లా చేగుంట మండలం వల్లూరు వద్ద ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

దౌలతాబాద్‌ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్‌ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన …

యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి : కలెక్టర్‌

మెదక్‌, నవంబర్‌ 6 : యువశక్తి యువజన సంఘం ఫసల్‌వాది సంగారెడ్డిలో ఈ రోజు పుర్ర శ్రీనివాస్‌ యువజన నాయకుడు ప్రథమ వర్థంతి సందర్భంగా యోగా, రక్తదాన …

మహిళా మేనేజర్‌ దారుణహత్య

చేగుంట : సమీపంలో రహదారి పక్కన ఒక మహిళ ఈ ఉదయం దారుణహత్యకు గురయ్యారు. మండలంలోని పోలంపల్లిలో డెకార్‌ పరిశ్రమలో మేనేజరుగా పనిచేస్తున్న అర్తీష్‌ సద్వాని (50) …

తెలంగాణ ఏర్పాటే మొదటి ప్రాధాన్యం

  సిద్దిపేట : తెలంగాణయే తమ మొదటి ప్రాదాన్యమని పీటిఅర్‌యు నేత ఎమ్మేల్సీ మోహన్‌ రెడ్డి అన్నారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లిలో గల అమరవీరుల స్థూపానికి అయన అదివారం …

ఎర్రన్నాయుడి మృతికి సంతాపం

మిరుదోడ్డి : తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి మృతి పట్ల భాజపా రాష్ట్ర కౌన్సిలర్‌ సుకూరు లింగం, తెలుగు యువత నాయకుడు టి. …

సిద్దిపేట మార్కెట్‌యార్డ్‌లో తడిసిన ధాన్యం

మెదక్‌: సిద్ధిపేట మార్కెట్‌యార్డ్‌లో 8 వేల బస్తాల మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసిపోంది. దీంతో వ్యాపారులు కొనడానికి తిరస్కరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్కెఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే …