మెదక్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  సిద్దిపేట (అర్బన్‌) సిద్దిపేటలోని రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బూరుగు పల్లికి చెందిన రాములు. యాదగిరి …

ఆరోగ్య మెగా హెల్త్‌ క్యాంపులు నిర్వహణ

మెదక్‌, అక్టోబర్‌ 8: ఈ నెల 12,19, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ మెగాహెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సోమవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ …

‘మీ సేవ’ ద్వారా మరింత మెరుగైన సేవలు

మెదక్‌, అక్టోబర్‌ 7:  ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మెదక్‌ సబ్‌ కలెక్టర్‌ భారతి కులికేరి అన్నారు. ఆదివారం నాడు తహశీల్దార్‌ కార్యాలయ …

బోరుబావుల పరీశీలన

ఆంధోల్‌: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్‌లను డ్వామా పీడీ శ్రీధర్‌ శనివారం సందర్శించారు. బ్లాక్‌లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు-ఆస్పత్రికి తరలిలింపు

ఆంధోల్‌: మండల పరిధిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లారీ, ప్రైవేటు ట్రావేల్స్‌ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట …

నీటి సమస్య తీర్చాలి

మిర్‌దోడ్డి : గ్రామంలో నెలకోన్న నీటి సమస్యను తీర్చాలని భూంపల్లి గ్రామప్రజలు అధికారులకు విన్నవించారు. మండల పరిధిలో శుక్రవారం గ్రామదర్శిని నిర్వహించడానికి వెళ్లిన అధికారులను మంచినీటి విషయంలో …

నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభం

దౌల్తాబాద్‌ : మండలంలోని ఇందు ప్రియాల్‌లో మరుగుదొడ్ల నిర్మణం కోసం ఉద్దేశించిన  నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు ఇందు  ప్రియాల్‌లో 60, నర్సంపల్లిలో …

శాశ్వత గృహాల నిర్మాణ పనుల పరిశీలన

. వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో వరద బాధితుల కోసం నిర్మిస్తున్న శాశ్వత గృహాలను గురువారం జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా …

తెలంగాణ ఉద్యమానికి కదం తొక్కాలి

. సిద్దిపెట: తెలంగాణ మంత్రులు పదవులకు రాజీనీమా చెసి తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కాలని ఏబీవీపీ నెత నరేందర్‌ తెలంగాణ మంత్రులను డిమాండ్‌ చెశారు తెలంగాణపై మంత్రుల …

గుర్తు తెలియని మహిళ మృతి

మనూర్‌: మండలంలోని డవ్వూరు చౌరస్తాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మహిళను హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన …