మెదక్

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

  మెదక్‌: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు

  సంగారెడ్డి (అర్భన్‌) : మండలంలోని కవలంపేట గ్రామంలో శనివారం గ్రామస్థులు విద్యుత్తు అధికారులను నిర్భంధించారు.ఈ సందర్డంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్తు సమస్య అధికంగా ఉందని …

విద్యుదాఘాతంలో అపరేటర్‌కు తీవ్రగాయాలు

  చేగుంట మండల నార్సింగ్‌ 33 కె.వి విద్యుత్తు ఉప కేంద్రంలో అపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రంలో పనిచేసే నారాయణ అనే అపరేటవ్‌ కోత్తగా ట్రాన్‌ఫార్మర్‌ను బిగించడానికి …

రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు

మెదక్‌, అక్టోబర్‌ 9 : జిల్లాలో పరిశ్రమలు స్థాపించుటకు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫెనాన్స్‌ కార్పొరేషన్‌ వారి ఆధ్వర్యంలో రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ …

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత శిక్షణ

మెదక్‌, అక్టోబర్‌ 9 : తెల్లరేషన్‌ కార్డులు కలిగి స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, అప్పడాలు, పచ్చళ్ల తయారీలో ఉచితంగా మహిళలకు శిక్షణ …

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దౌలతాబాద్‌ మండలంలో కంది పంట సాగును మంగళవారం దుబ్బాక ఆత్మ బీటీఎం జిల్లా జాతీయ ఆహార భద్రత కో ఆర్డినేటర్‌ రాజిరెడ్డిలు పరిశీలించారు దుమ్మాట గాజులపల్లి సూరంపల్లి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  సిద్దిపేట (అర్బన్‌) సిద్దిపేటలోని రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బూరుగు పల్లికి చెందిన రాములు. యాదగిరి …

ఆరోగ్య మెగా హెల్త్‌ క్యాంపులు నిర్వహణ

మెదక్‌, అక్టోబర్‌ 8: ఈ నెల 12,19, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ మెగాహెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సోమవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ …

‘మీ సేవ’ ద్వారా మరింత మెరుగైన సేవలు

మెదక్‌, అక్టోబర్‌ 7:  ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మెదక్‌ సబ్‌ కలెక్టర్‌ భారతి కులికేరి అన్నారు. ఆదివారం నాడు తహశీల్దార్‌ కార్యాలయ …

బోరుబావుల పరీశీలన

ఆంధోల్‌: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్‌లను డ్వామా పీడీ శ్రీధర్‌ శనివారం సందర్శించారు. బ్లాక్‌లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.