రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
మెదక్: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వద్ద ఔటర్రింగ్రోడ్డుపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మెదక్: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వద్ద ఔటర్రింగ్రోడ్డుపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆంధోల్: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్లను డ్వామా పీడీ శ్రీధర్ శనివారం సందర్శించారు. బ్లాక్లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.