మెదక్

లారీ ఢీకొని వ్యక్తి మృతి

మెదక్‌: సదాశివ రావు పేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చక్కెర కర్మాగారం వద్ద రోడ్డుపై నడిచి వెళుతున్న నాగయ్యను లారీ …

సంగారెడ్డిలో నేడు మంత్రి సునీతారెడ్డి పర్యటన

సంగరెడ్డి: స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి 1న నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో పర్యటిస్తున్నారని కలెక్టర్‌ దినకర్‌బాబు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు శివ్వంపేట మండలం గోమారంలో …

ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22) మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. …

6 నుంచి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన

సంగారెడ్డి: జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల 6 నుంచి 8 వ తేది వరకు సంగారెడ్డిలోని సెయింట& ఆంథోనీస్‌ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి …

ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

మెదక్‌: చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22)మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. …

4 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం

సంగారెడ్డి, జూలై 30 : మనూర్‌ మండలం ఎర్కపల్లి గ్రామ పంచాయితీ పాతూతాండాలో అక్రమంగా 3.5 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్న 3.5 ఎకరాలలో సుమారు నాలుగు …

గొర్రెల కాపరి కుటుంబానికి లక్ష పరిహారం

కలెక్టర్‌సంగారెడ్డి, జూలై 30 : సంగారెడ్డి కరెంట్‌ షాక్‌తో చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబానికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు లక్ష పరిహారం సోమవారంనాడు అందజేశారు. 14-12-2009నాడు …

ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలి

సంగారెడ్డి, జూలై 29 : తెలంగాణ పంచాయితీరాజ్‌ నాల్గవ తరగతి పార్ట్‌టైం, ఎం,ఆర్‌సి మెసెంజర్స్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు యాదవ్‌ …

వెల్దుర్థిలో దొంగల బీభత్సం

సంగారెడ్డి, జూలై 29 : మెదక్‌ జిల్లా వెల్దుర్థి పోలీస్‌స్టేషన్‌ పరిధి అక్కింపేట, గోపాకృష్ణపురం గ్రామాలల్లో శనివారం రాత్రి 10 ఇళ్ల తాళాలు పగులకొట్టి రెండిళ్లలో దొంగతనం …

మెరుగైన సేవల కోసం సూచనలు

మెదక్‌, జూలై 28 : వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా తగిన సలహా సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు కొలంబియా యూనివర్శిటీ నుంచి …