మెదక్

31న వికలాంగుల కలెక్టరేట్‌ ముట్టడి

సంగారెడ్డి, జూలై 26 : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ …

విద్యుదాఘాతంతో యువతి మృతి

సంగారెడ్డి, జూలై 26 : ఉతికిన బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి ఒ యువతి మృతి చెందింది. వర్గల్‌ పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా …

గుర్రాల రేణుక విద్యుత్‌ షాక్‌తో మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు …

నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయండి

మెదక్‌, జూలై 25 : నిరుపయోగంగా ఉన్న బోరు బాబులను బండరాళ్లతో కాని, మూతలతో కాని మూసివేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు …

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

సంగారెడ్డి, జూలై 23 : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, దౌలాతాబాద్‌, మిరుదొడ్డి, దుబ్బాకలలో ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హమాలీల విశ్రాంతి భవనాలకు పవర్‌ సరఫరాల …

విజయమ్మ కాన్వాయిలలోని రాళ్లను, కర్రలను స్వాదీనం చేసుకున్న పోలీసులు

మెదక్‌: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.

ఎల్లమ్మ ఆలయం వద్ద విజయలక్ష్మీ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయమ్మ కాన్వాయిపై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేశారు. స్కార్పియోతో పాటు 3వాహానాల అద్దాలు ధ్వంసంఅయ్యాయి. రైతులు …

సిద్దిపేటలో ఉద్రిక్తత

మెదక్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆమె కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు …

విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందించాలిపొరపాటు దొర్లితే చర్యలు ఖాయం

అధికారులు హెచ్చరిక మెదక్‌, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. …