మెదక్

దీక్షాదివస్‌ దీక్షలు చేపట్టిన టిఆర్‌ఎస్‌ నాయకులు

సంగారెడ్డి, నవంబర్‌ 29  మెదక్‌ జిల్లాలో దీక్షాదివస్‌ దీక్షలను జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టారు. గురువారంనాడు మెదక్‌ పట్టణంలో రాందాస్‌ చౌరాస్తావద్ద పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో దీక్షలు …

‘కేసీఆర్‌ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు

మెదక్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో …

డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు తెలంగాణ సెగ

మెదక్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు జోగిపేటలో తెలంగాణ సెగ తగిలింది. డిప్యూటీ సీఎం కాన్యాయ్‌ ఆందోల్‌ వైపు వెళ్తుండగా జోగిపేటలో ‘ తెలంగాణ దీక్షా దివాస్‌ …

జహీరాబాద్‌లో వికటించిన మధ్యాహ్న భోజనం

జహీరాబాద్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం హోతి (బి) లోని  ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం …

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోం : నాగం జనార్దన్‌రెడ్డి

మెదక్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్ర నేతలు విమర్శిస్తే ఊరుకోమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మెదక్‌లో ‘ …

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ

మెదక్‌ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్‌ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ …

తెదేపాలో చేరిన కృష్ణయాదవ్‌

మెదక్‌ : మాజీమంత్రి కృష్ణయాదవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా… మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బసచేసిన అలీఖాన్‌పల్లె ప్రాంతానికి కృష్ణయాదవ్‌ కార్యకర్తలతో …

900 కి.మీ.ల పాదయాత్ర పూర్తి

మెదక్‌: ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 900కి.మీ. ల మైలురాయి దాటారు. ఈరోజు సాయంత్రం మెదక్‌ జిల్లా బల్కంచర్ల తాండా …

ఉద్యోగాల పేరుతో మోసం ఇద్దరి అరెస్టు

గజ్వెల్‌ :ఉద్యోగాలు ఇప్పిస్తానని యువలను మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు, కరీంనగర్‌  జిల్లా మంథని మండలం ధర్మరం గ్రామానికి చెందిన రాకేశ్‌ అతనికి సహకరించిన …

కాలుష్యం పై చర్యలు తీసుకోండి

కాలుష్యం పై చర్యలు తీసుకోండి సంగారెడ్డి టౌన్‌ కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఇన్‌ ఛార్జీజేసీ మూర్తికి వినతిపత్రం సమర్పించారు ఈ …