మెదక్

రైతులకు పంట నష్ఠ పరిహారం అందిచాలని తహసీల్ధారుకు వినతి పత్రం

మెదక్: దుబ్బకలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా సోమ్మును అందించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యలయంలో ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం …

6ప్రధాన సమస్యలపై చర్చా సమ్మెళనం-హాజరవనున్న గడ్కారీ

సిద్దిపేట: ఉత్తర తెలంగాణా జిల్లాలోని 6ప్రధాన సమస్యలపై చర్చించటానికి సెప్టెంబర్‌ 16వ తేదిన కరీంనగర్‌ చర్చా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసామని ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు …

ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ

సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్‌ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో

సిద్దిపేట: కొమతిచెరువు సమీపంలోని తారకరామారావు కాలనీలో ఆర్డివో నిఖిల తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం పనులు చేపట్టాలని సిబ్బందిని …

రుసుముల చెల్లింపులపై నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి: నారాయణ

మెదక్‌: ఇంజినీరింగ్‌ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో …

పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి

సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్‌ చేశారు. ప్రభుత్వం ఏ …

బీహెచ్‌ఈఎల్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల మెరకు సమ్మె

మెదక్‌: జిల్లాలోని బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురం యూనిట్‌లో రెండు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. తనిఖీల పేరుతో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బింది …

నేడు మెదక్‌ జిల్లాలో పీఏసీ కమిటీ పర్యటన

మెదక్‌: ఈ రోజు శాసనసభా ప్రజా పద్దుల సంఘం మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో పర్యటించనుంది. జిల్లాలో దళితులకు పంచిన భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై …

పంచాయితి కాంట్రాక్ట్‌ కార్యదర్శుల మౌన ప్రదర్శన

మెదక్‌: క్రమబద్దీకరణ చేయాలంటూ కాంట్రాక్ట్‌ పంచాయితి కార్యదర్శులు కలెక్టరెట్‌నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం …

ఒడిశా కార్మికులను నిర్భందించిపనిచేయించుకుంటున్న యాజమానిపై కేసు-కార్మికులకు విముక్తి

మెదక్‌: రామచంద్రాపురం మండలం వెలిమలలో 43మంది ఒడిశా కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు. వారిని బలవంతంగా నిర్భందించి పనిచేయించుకుంటున్న కేఎంఆర్‌ ఇటుకల బట్టీ యజమానిపై కేసు పెట్టారు. …