మెదక్
పటాన్చెరు పారిశ్రామికవాడకు విద్యుత్ సరఫరా నిలిపివేత
మెదక్: పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.
తాజావార్తలు
- తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం
- మానిక్యాపూర్లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు
- పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే
- కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ
- పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ
- పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్
- ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం
- చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం
- యూరియా కోసం ధర్నా
- మరిన్ని వార్తలు