మెదక్

జిల్లా కలెక్టర్‌ డివిజన్‌,మండల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌

మెదక్‌: జిల్లాలోని డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ దినకర్‌బాబు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించరు. రైతులకు నష్ట పరిహారం కింద రూ.80కోట్లు మంజూరయ్యాయని ఈ నెలకరులోగా రైతుల …

కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి

మెదక్‌: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా …

ఎరువుల కోసం రైతుల రాస్తారోకో

మెదక్‌: ఎరువుల కొరతపై రైతన్నలు గళమెత్తారు. తమకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదంటూ జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. తూఫ్రాన్‌, ఆంథోల్‌, జోగిపేటల్లో రైతులు ఎరువుల …

రాజీవ్‌ బాటలో ముందుకు సాగాలి: ఉప ముఖ్యమంత్రి

మెదక్‌: రాజీవ్‌ చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యారంగంపైన, సాంకేతిక ప్రగతిపైన రాజీవ్‌కు ఆనాడే స్పష్టమైన అవగాహన ఉండేదని …

పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు …

ట్రాస్స్‌కో అధికారులను ఘెరావ్‌ చేసిన పారిశ్రామికవేత్తలు

మెదక్‌: పటాన్‌చెరులోని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. అధికారులను బయటకు పంపి గేటుకు తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలను నిర్బంథించి ధర్నాలో …

జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు

మెదక్‌: మెదక్‌ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని …

కల్తీ కల్లు కేసులో ఆరుగురి అరెస్ట్‌

మెదక్‌: నిన్న తుప్రాన్‌ మండలం కళ్లకల్‌ కల్తీ కల్లుకు 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని …

కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థత

మెదక్‌: తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీకల్లు  కలకలం సృష్టించింది. మంగళవారం కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి స్సృహ …