మెదక్

” యువశక్తికి సానపెడితే దేశంలో అద్భుతాలు సృష్టించవచ్చు – జివై ఫౌండేషన్ ట్రస్టీ – గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 25( జనంసాక్షి): ఈ ప్రపంచంలో ఏం సాధించాలన్నా అది యువతతోనే సాధ్యమని, యువశక్తికి సరైన దిశలో సానపడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని జివై ఫౌండేషన్ …

వివిధ పార్టీల నుండి బిజెపిలోకి భారీ చేరికలు.

బొమ్మలరామారం, జనం సాక్షి.. బొమ్మలరామారం మండలం లోని ప్యారారం, యావపూర్,మునిరాబాద్, సోమాజిపల్లి, గ్రామాల నుండి సుమారు100 మంది కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలకు చెందిన  కార్యకర్తలు నాయకులు  యువకులు వివిధ …

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

రేగొండ (జనం సాక్షి) : మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో భాగంగా ఆదివారం మొదటి రోజు వైభవంగా మొదలైంది. …

నేడే తాలూకా స్థాయి మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం

పానుగల్ సెప్టెంబర్ 25, జనం సాక్షి   తాలూకా స్థాయి మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం సోమవారం  సింగోటం గ్రామంలోని  లక్ష్మీదేవమ్మ గుట్టపైన ఉంటుందని తెలుగు మత్స్యకారుల …

కుక్కలు, పందుల ఆవాసంగా ఆర్టీసీ కాలనీ

బోడుప్పల్ కార్పోరేషన్ లో తీరని కుక్కల బెడద మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు స్థానికులపై తరచూ దాడులు.. ప్రమాదకర పరిస్థితులు మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ …

నేడు తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127వ జయంతి

జనంసాక్షి -రాజంపేట్ తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చాకలి ఎస్సీ సాధన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు …

ఎంగిలిపూల బతుకమ్మ తో మొదలైన బతుకమ్మ సంబరాలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్ర పల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎంగిలి పువ్వుల …

అధైర్యపడవద్దు .. మనోవేదనకు గురికావద్దు.

63వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వీఆర్ఏ మిత్రులు ఎవ్వరు …

సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ బతుకమ్మలు..

ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): కల్వకుర్తి పట్టణంలోని ఎస్ పి ఆర్ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు దాయాలకు పుట్టిల్లుగా తెలంగాణ బతుకమ్మలు కొనసాగుతున్నాయని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు …

లింగంపల్లిలో ప్రారంభమైన క్రికెట్ టోర్నీ

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ రేగోడు మండల పరిధి టి లింగంపల్లి గ్రామం లో ఆదివారం క్రికెట్ టార్నీ నీ ప్రారంభించారు. రేగోడు ఎస్సై సత్యనారాయణ క్రికెట్ …