మెదక్

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం

నాచారం(జనం సాక్షి ): శ్రీ విరాట్ విశ్వకర్మ 16వ యజ్ఞం మహోత్సవం పురస్కరించుకొని కాప్రా సర్కిల్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హెచ్ బి కాలనీ ఫస్ట్ ఫేస్ …

తల్లి కుమారుడి అదృశ్యం

దోమ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) దోమ మండల పరిధిలో  22 సెప్టెంబర్ 2022 వ రోజున మధ్యాహ్నం 11:30 గంటలకు అదృశ్యమైనట్లు సమాచారం వివరాల్లోకి వెళితే …

కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు.

  నెరడిగొండసెప్టెంబర్25(జనంసాక్షి): సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ దసరా పండుగకు కోటి మంది ఆడపడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని బోథ్ శాసనసభ్యులు …

విజ్ డమ్ హైస్కూల్

ఎన్ సి సి కాడెట్ లచే ఘనంగా జరిగిన పునీత్ సాగర్ అభియాన్ జనం సాక్షి : నర్సంపేట ప్రపంచ నదీ దినోత్సవం సందర్భంగా పునీత్ సాగర్ …

మానవసేవే మాధవసేవ

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) మానవసేవే మాధవసేవ అనే విధంగా మనిషి జన్మ ఎత్తినప్పుడు పదిమందికి మేలు చేసినప్పుడే జీవితానికి స్వార్ధకత అని బచ్చన్నపేట మండల …

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు కృషి చేయాలి

 బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం వెంకటయ్య గౌడ్ కుల్కచర్ల, సెప్టెంబర్ 25(జనం సాక్షి): పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధనకు ప్రతి యువకుడు కృషి చేయాలని …

* అసాంఘీక శక్తులకు ప్రజలు సహకరించొద్దు.

*సీఐ వెంకట్ గౌడ్. చిట్యాల సెప్టెంబర్ 25(జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని  సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి

హత్నూర (జనం సాక్షి) జర్నలిస్టుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.ఈ నెల 29న సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ …

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు.

బెజ్జంకి,సెప్టెంబర్25,(జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం బిజెపి మండల అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.అనంతరం రాష్ట్ర పార్టీ …

*అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

లింగంపేట్ 25 సెప్టెంబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం బాయంపల్లి తండాలో ఉన్న అమూల్య వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వృద్ధాశ్రమం నిర్వాహకుడు మాలోత్ రవి …