Main

50 సంవత్సరాల కాలంలో ప్రారంభానికి నోచని ఎన్నో పనులను కేవలo ఐదేళ్ళ కాలంలో చేపట్టామని పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : తార్నాక డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి శ పద్మారావు గౌడ్ బుధవారం …

బుధవారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా కోట్ పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామంలో 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

బీరోల్ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని, రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ తో  ప్రజల సమక్షంలో మాట్లాడారు.*  రైతులకు పంపించిన మినీ కిట్స్ విత్తనాలను …

అంబెద్కర్ విగ్రహనికి విరాలం

దోమ న్యూస్ జనం సాక్షి.దోమ మండలం మెాత్కూర్ గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*  వికారాబాద్ జిల్లా బొంరాస్పెపేట్  మండలం చౌదర్ పల్లి …

మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!

వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి …

Amnesia Pub Case: ప్లాన్‌ ప్రకారమే ఆ వాహనం వినియోగించారు.. కానీ..

జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన …

రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి డా సత్యం శ్రీరంగం

కూకట్ పల్లి జనంసాక్షి ఈ రోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్బంగా శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాందేవ్ రావు హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ …

కాంగ్రేస్ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

ఫార్మ సీటీ పేరుతో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జాన్ 14(జనంసాక్షి):- కాంగ్రేస్ పార్టీ రైతు …

రైతు రచ్చబండ కార్యక్రమం

 జనం సాక్షి:- రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుము నర్వ గ్రామ పరిధిలో రైతు డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కడెం పల్లి శీను …

ముగజీవాలు చనిపోతున్నా- పట్టించుకోరా…!! – కంచలేని ట్రాన్స్ పార్మర్లు- మృత్యువాత పడుతున్న మూగజీవాలు – భయం గుపెట్లో జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు – పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు పరిగి, జూన్14(జనంసాక్షి) :

జనవాసాలు సంచరించు ప్రదేశాలు, రహదారుల వెంబడి కంచలేని ట్రాన్స్ పార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ… వాటికి కంచెలు ఏర్పాటు చెయ్యక పోవడంతో ప్రమాదకరంగా …

ముగజీవాలు చనిపోతున్నా- పట్టించుకోరా…!! – కంచలేని ట్రాన్స్ పార్మర్లు- మృత్యువాత పడుతున్న మూగజీవాలు – భయం గుపెట్లో జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు – పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

క్రైమ్ మిర్రర్, పరిగి : జనవాసాలు సంచరించు ప్రదేశాలు, రహదారుల వెంబడి కంచలేని ట్రాన్స్ పార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ… వాటికి కంచెలు …