రంగారెడ్డి
రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి
వికారాబాద్: మండలంలోని ఐనాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
తాజావార్తలు
- యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….
- ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
- జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్కౌంటర్
- విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ
- మరిన్ని వార్తలు