రంగారెడ్డి
పరిగిలో నేడు జైలుఅదాలత్
పరిగి స్థానిక సబ్జైల్లో జైలుఅదాలత్ కార్యర్కమం నిర్వహిస్తున్నట్లు సబ్జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి వినోద్కుమార్ హాజరు కానున్నారు.
బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ
తాండూరు. మలడలంలోని కవితాపూర్ బెల్టుషాపులను అరికట్టాలంటూ డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.
తాజావార్తలు
- పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
- డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
- మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం – ఏసిపి వసుంధర యాదవ్
- భారత్ చేరిన అమెరికా ఎల్పీజీ నౌక
- ప్రపంచం కోసమే ఇరాన్తో యుద్ధం
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్
- నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
- రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
- మరిన్ని వార్తలు





