రంగారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా …

అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మృతి

మేడ్చల్‌ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ముకుంద సినిమా థియేటర్‌ సమీపంలోని కుంటలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పదస్థితిలో కనిపించాయి. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను …

వికారాబాద్‌లో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

రంగారెడ్డి : వికారాబాద్‌లో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సెగ తగిలింది.ఆయన పాల్గొన్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలతో నిరసన తెలియజేశారు. …

పరిగిలో నేడు జైలుఅదాలత్‌

పరిగి స్థానిక సబ్‌జైల్‌లో జైలుఅదాలత్‌ కార్యర్కమం నిర్వహిస్తున్నట్లు సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ హాజరు కానున్నారు.

సాక్షరభారతి మండలస్థాయి సమక్వయ కర్తల సమావేశం

పూగూర్‌ మండలపరిధలోని వివిధ గ్రామాలకు చెందిన సాక్షరాభారతి మండలస్థాయి కోఆర్డినేటర్ల సమావేశం శుక్రవారం పూడూరులో .జరిగింది , ఈకార్యక్రమానికి మండల అభివృద్ది అధికారి సుభాషిని పాల్గొని గ్రామస్థాయి …

అంగన్‌వాడీ కార్యకర్తలకు టెలీకాన్పరెన్స్‌

దుండిటల్‌ : కుత్బుల్లాపూర్‌ మవడల పరిష్‌త్‌ కార్యాలయంలో 190 మంది అంగన్‌వాగీ కార్యకర్తలకు టెలీ కాన్ఫరున్స్‌ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. 3,నుంచి 6. సంవత్సరాలలోపు అంగన్‌వైకల్యం …

తెలంగాణ వచ్చే వరకూ నిద్ర పోను: నాగం

రంగారెడ్డి: తెలంగాణ వచ్చే వరకు తాను నిద్రపోనని…  ఎవ్వర్ని నిద్రపోనివ్వనని నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండేడే మండలం నుంచి ఆయన ‘ తెలంగాణ భరోసా’ …

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం జయరాం తండాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి …

బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ

తాండూరు. మలడలంలోని కవితాపూర్‌ బెల్టుషాపులను అరికట్టాలంటూ  డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్‌కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.

తెరాస జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌

అబ్దుల్లాపూర్‌ హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో తెరసా జెండాను ఆపార్టీ అధినేత కేసీఆర్‌ ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా సూర్యపేట లో జరుగుతున్న తులంగాణ సమరభేరి సభకు వెళ్తూ మార్గం …