వరంగల్

తెలంగాణ అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ఎంపీ సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణను అభివృద్ది చేసి, కరెంట్‌ కష్టాలను తొలగించిన టీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. …

కూటమి గెలుపు చారిత్రక అవసరం

టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వరంగల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): మళ్లీ తెరాసను గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో …

70 ఏళ్ల పాలనలో తెలంగాణలో చీకట్లు నింపారు

నాలుగేళ్లలోనే తెలంగాణ నంబర్‌ వనచేసిన ఘతన కెసిఆర్‌ది భూపాలపల్లి అభ్యర్థి మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌,టిడిపిలు పాలించినా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ …

తెరాస అభ్యర్థి ఇంటింటి ప్రచారం

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నామినేషన్‌ పక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నర్సంపేట నియోజకవర్గం తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి మండలంలోని లక్నేపల్లి, రామవరం, …

సీఎం పాల్గొనే సభాస్థలిని పరిశీలించిన సీపీ

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నర్సంపేట మండలంలో నవంబరు 23న నిర్వహించనున్న తెరాస ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే సభాస్థలిని జిల్లా పోలీస్‌ కమిషనర్‌ డా.రవీంద్రనాథ్‌ …

అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నాం

ఆదాయం పెంచి సంక్షేమానికి వెచ్చిస్తున్నాం రైతులకు 24 గంటల ఉచిత కెరంట్‌ ఇస్తున్నాం రైతుబందు, రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు పాలకుర్తి సభలో సిఎం కెసిఆర్‌ …

ప్రయివేటు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు

  మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రయివేటు కళాశాలల లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వారికే మా మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రయివేటు కాలేజ్‌ లెక్చరర్స్‌ …

ఎల్ది మల్లయ్య

టీడీపీ మండల కన్వీనర్‌గా ‘ఎల్ది’ మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): టీడీపీ మండల కన్వీనర్‌గా పట్టణానికి చెందిన ఎల్ది మల్లయ్య ఎన్నికయ్యారు. మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన ఎల్ది …

అభివాదం చేస్తున్న ప్రజా కూటమి నాయకులు

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలి…. -మహాకూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది – కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం …

సమావేశంలో మాట్లాడుతున్న రామానుజరెడ్డి

-పోలీస్‌ వ్యవస్థ లేకుంటే సమాజం అస్తవ్యస్థం మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): చట్టం, న్యాయం, ధర్మం పరిరక్షించబడుతున్నాయంటే అది పోలీస్‌ వ్యవస్థతోనే సాధ్యమని పోలీసు శాఖ లీగల్‌ అడ్వయిజర్‌ …