సిద్దిపేట

కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు.

నెరడిగొండ సెప్టెంబర్25(జనంసాక్షి): సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ దసరా పండుగకు కోటి మంది ఆడపడుచులకు 350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని బోథ్ …

మత సామరస్యానికి ప్రతీక దర్గా ఉత్సవాలు

ఈనెల 27వ తేదీ ఘనంగా ప్రారంభం ముస్తాబైన సయ్యద్​ పల్లి దర్గా పరిగి రూరల్, సెప్టెంబర్ 25 ( జనం సాక్షి) హిందూ ముస్లిం సోదర భావానికి …

“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో …

ఘనంగా శాఖాహార జగత్తు కోసంశా ఖాహార ర్యాలీ-

అధిక సంఖ్యలో హాజరు- కాటారం సెప్టెంబర్23(జనంసాక్షి)మండ ల కేంద్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కలలు కన్న శాఖాహార జగత్తుకోసంశా ఖాహార ర్యాలీ శుక్రవారం విజయవం తంగా నిర్వహించినట్లు …

కళాకారుల సమస్యల కోసం కలిసి కట్టుగా పని చేయాలని జిల్లా సంస్కృతిక కళ సంస్థల సమాఖ్య వ్యవస్థాపకు అధ్యక్షులు ఎల్లా పోశెట్టి అన్నారు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25( జనంసాక్షి ) రాజన్న సిరిసిల్ల జిల్లా సంస్కృతి కళ సంస్థల సమాఖ్య మండల్ కమిటీ ని నూతనంగా ఎన్నుకోగా బోయినిపల్లి మండల …

*నేరేడుచర్ల మున్సిపాలిటికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.నేరేడుచర్ల మున్సిపాలిటికి 2022 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయ బాబు,మున్సిపల్ కమిషనర్.నిలిగొండ వెంకటేశ్వర్లు తెలిపారు.అక్టోబర్ 01తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో …

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25 ,( జనం సాక్షి ) : మండలంలోని తాటికొండగ్రామపంచాయతీకార్యా లయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలం దరికీ ఉచితంగా పండుగ కానుకగా …

ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 24 (జనం సాక్షి): మణుగూరు పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ అభివృద్ధి కోసం …

“బతుకమ్మ చీరల పంపిణీ”

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో తేది 25.09.2022 నాడు 9.00 గంటలకు కొండమల్లేపల్లి మార్కెట్ యార్డు నందు దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్,ఎంపిపి దూది పాల …

*పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం. ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి*

మెట్ పల్లి టౌన్ , సెప్టెంబర్23,(జనంసాక్షి) పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ శోభారాణి అన్నారు. శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని న్యూ బోయవాడలోని …