సిద్దిపేట

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆందజేత..

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : చేర్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి …

…….,…వేములకొండనునూతన మండల కేంద్రంగా ప్రకటించాలి:అఖిలపక్షం నాయకులు……………

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18:మండల పరిధిలోని వేములకొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు అన్నారు.ఆదివారం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్షం …

విశ్వకర్మ జయంతి వేడుకలు

సెప్టెంబర్ 18 జనం సాక్షి మండలంలోని కొమట్లగూడెం గ్రామంలోనీ కోదండ రామాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు ఆలయంలో విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు …

కోడేరు లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు. బైక్ ర్యాలీ నిర్వహించిన : సిపిఎం

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల …

డేంజర్ జోన్ నివాస గృహాలన్నీటీకి డిఎన్ డిడి నోటిఫికేషన్ వేయాలి

2010 లో సర్వే చేసిన ఇండ్లకు మాత్రమే నోటీపీకేషన్ వేస్తామనడం దుర్మార్గమైన చర్య నిర్వాసితులను మోసం చేస్తే సహించేది లేదు తహశీల్దార్ కు వినతిపత్ర అందజేత  మల్హర్, …

రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి:

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 16 (జనంసాక్షి): ఈనెల 22న మిర్యాలగూడలో జరిగే తెలంగాణ రైతు సంఘం …

ఆదివాసీల తెగల సంస్కృతిక ఆచార్య సాంప్రదాయాలను కాపాడుకోవాలి

        గంగారం సెప్టెంబర్ 16 (జనం సాక్షి) కొత్తల ( పెద్దల ) పండుగ ఆదివాసీల సంస్కృతి-ఆచార -సాంప్రదాయాలు -ప్రకృతి కి అనుబంధముగానే …

కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం

మండలంలోని పలు గ్రామాల నుంచి బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయడానికి వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, గ్రామ, మండల స్థాయి …

బి.వి.ఆర్ ఐటి ఆధ్వర్యంలో ఐ వో టి పై విద్యార్థులకు అవగాహన

నర్సాపూర్.  సెప్టెంబర్ 17 ( జనం సాక్షి): నర్సాపూర్ సమీపంలో ని  బి.వి.ఆర్ ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలోని గవర్నమెంట్ హై …

విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి

– విద్యాధికారి భూక్య సైదా నాయక్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 15(జనం సాక్షి): ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలని మండల విద్యాధికారి …