అంతర్జాతీయం
బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి
బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం
ఇండోనేషియా : ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది.
తాజావార్తలు
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- మరిన్ని వార్తలు