జాతీయం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్తోపోలిస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
- మరో 2 గంటల్లో వర్షం
- ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా
- ‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..
- ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది
- బెంగాల్ ‘సర’ విధుల్లో సుప్రీం అసాధారణ నిర్ణయం
- న్యాయస్థానంలో అవినీతి సిబ్బంది
- బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోధర్యం
- కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
- శభాష్ రేవంత్ టీం..
- మరిన్ని వార్తలు




