జాతీయం
బీహార్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.
నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
- కొండదిగిన వెండి రూ.లక్ష క్షీణించిన కిలో ధర
- అమెరికాలో మళ్లీ షట్డౌన్
- అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం
- ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు
- నామినేషన్లను సజావుగా సాగే విధంగా చూడాలి
- పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం
- హార్వర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు పూర్తి
- డిసిసి భవన్ లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి
- ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
- జాతరలో తప్పిపోయిన చిన్నారి
- మరిన్ని వార్తలు






