వార్తలు
తల్లీ కూతుళ్ళ దుర్మరణం
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
నెలఖరులోగా ఢిల్లీవెళ్ళీ పార్టీపెద్దలను కలుస్తాం
హైదరాబాద్: తెలంగాణం అంశంపై నాన్చుడు దోరని వీడాలని ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని తెలంగాణ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలను కలుస్తామని ఎంపీ పోన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇసుక తవ్వేందుకు వెళ్ళీ అన్నదమ్ముల మృతి
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
తాజావార్తలు
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- మరిన్ని వార్తలు




