వార్తలు

ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి వాయలార్‌ రవి తెలిపారు.ఈ రోజు       మీడియాతో  మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదని …

యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:  అమీర్‌పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్‌ ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ …

హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ …

జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్‌

హైదరాబాద్‌ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో …

విజయమ్మపై బొత్స ఫైర్‌

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప …

వైకాపా నుంచి కార్యకర్తలనుండి 50వేలు స్వాదినం

గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& …

తెలంగాణపై చిత్తశుద్ది మాకే ఉంది:బీజేపి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుపై బీజేపికే చిత్తశుద్ది ఉందని అ పార్టి జాతీయ నేత షానవాజి హుస్సేన్‌ అన్నారు. ఎన్నొసార్లు సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడిందని బీజేపీ అధికారంలోకి …

జగన్‌ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్‌

కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్‌ జగన్‌ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.

విదేశాల్లో ఎటువంటి ఖాతాలు లేవు:చంద్రబాబు

తిరుపతి: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌లు ర్నాష్టాన్ని దోచారని అభివ&ఈద్దిలో వెనకబడి పోయిందని వేల ఎకరాల భుములు ధారదత్తం చేసారని ఈ ఉప ఎన్నికలు అవినీతికి, ధర్మనికి …

అనంతపురంలో కాంగ్రెస్‌,తెదేపా నుంచి డబ్బు స్వాదీనం

అనంతపురం: డి.హిరేహాల్‌ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్‌ …