వార్తలు
ప్లోరోసిన్ సమస్యపై సమీక్ష
హైదరాబాద్: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్లోరోసిన్ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.
సోనియాతో ముగిసిన సీఏం భేటీ
ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం కిరణ్కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పార్లమెంటులో సంతకం చేశారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- మరిన్ని వార్తలు



