Main

తెలంగాణకు ధోకా చేసినవ్‌.. భారత్‌ను మోసగిస్తున్నవ్‌

రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. …

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి …

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది …

తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ …

తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే …

మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న పేరుతో.. పేద‌ల జీవితాల‌తో ఆటాడుకుంటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయ‌కుండా.. …

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు మానుకోవాలి : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తెలిపింది. ఈ మేరకు ఓ …

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత వ్యక్తిగత జీవితంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ …

దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత

దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలి రోజు కావడంతో దేశ వ్యాప్తంగా భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత  సైతం …

నాంపల్లిలోని దర్గాలో చాదర్ సమర్పించిన డిప్యూటీ మేయర్ దంపతులు

హైదరాబాద్ : నాంపల్లిలోని ప్రాచీన హజ్రత్ యూసూఫెయిన్ ఔర్ శరీఫెయిన్ దర్గా వద్ద గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ …

తాజావార్తలు