Main

మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్దం

మేడ్చెల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఇసి ఆదేశాలతో సవిూక్షించి ఏర్పట్లకు సిద్దంగా …

తహశీల్దార్‌ సజీవ దహనం

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెకు కాపాడాటానికి …

కూనంనేని దీక్ష భగ్నం

– అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించిన పోలీసులు – చికిత్సకు నిరాకరించిన కూనంనేని – ఆర్టీసీ ఉద్యోగుల సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా – కూనంనేని …

దీపావళి వేళ విషాదం 

– బాంబులు పేలుస్తూ 42మందికి గాయాలు హైదరాబాద్‌, అక్టోబర్‌28 జనం సాక్షి  :   హైదరాబాద్‌ నగరంలో దీపావళి పండుగ మరోసారి విషాదాన్ని కలిగించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే …

విలీనం వదులుకుంటే ఇతర డిమాండ్లు పరిశీలిస్తాం

– హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష – డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో,ఎండీకమిటీ నియామకం – 21 డిమాండ్లను పరిశీలించాలని కోరిన హైకోర్టు …

ఎసిబి కస్టడీకి ఇఎస్‌ఐ స్కాం నిందితులు

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్‌ …

ఆర్టీసీ కార్మికులకు సీపీఐ మద్దతిస్తుంది

– టీఆర్‌ఎస్‌కు మద్దతు రాజకీయపరమైన నిర్ణయం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : కార్మికులకు నష్టం జరుగుతుంటే సీపీఎం …

కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నాడు

– ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తులు న్యాయబద్ధమైనవి – ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారు – కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుంది – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ …

40వేల మంది కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ :సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :   హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ …