Main

ఎసిబి కస్టడీకి ఇఎస్‌ఐ స్కాం నిందితులు

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్‌ …

ఆర్టీసీ కార్మికులకు సీపీఐ మద్దతిస్తుంది

– టీఆర్‌ఎస్‌కు మద్దతు రాజకీయపరమైన నిర్ణయం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : కార్మికులకు నష్టం జరుగుతుంటే సీపీఎం …

కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నాడు

– ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తులు న్యాయబద్ధమైనవి – ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారు – కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుంది – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ …

40వేల మంది కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ :సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :   హైదరాబాద్‌లో దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ …

మూడోరోజు సాగిన ఆర్టీసీ సమ్మె

– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు – గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత – జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు – రాష్ట్ర వ్యాప్తంగా …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు …

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

– ఆర్టీసీలో 6వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం – 4వేలమంది డ్రైవర్లు…2వేల మంది కండక్టర్లు – ప్రగతి భవన్‌ నుంచే ఆర్టీసీపై పర్యవేక్షణ హైదరాబాద్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి): …

వరుసగా మూడోరోజు వీడని వర్షం

నగరంలో మళ్లీ కుండపోత హైదరాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : నగరంలో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. …

లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఎసిబి సోదాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌4  (జనంసాక్షి):  తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులుచేపట్టారు. …