Main

పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం

తాజా సాఫ్ట్‌వేర్‌తో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇక నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పెన్షనర్లు స్వాగతిస్తున్నారు. …

బాల్యాన్ని మింగేస్తున్న స్మార్ట్‌ ఫోన్‌లు

ఆధునిక టెక్నాలజీతో అనర్థాలు మానసిక నిపుణుల ఆందోళన హైదరాబాద్‌,నవంబరు 18  (జనం సాక్షి) : ఆటపాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీలు పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక …

మెట్టుదిగిన జేఏసీ

– విలీనం డిమాండ్ పక్కన పెడతాం – ప్రకటిచిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్,నవంబర్ 14(జనంసాక్షి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను తాత్కాలికంగా …

బాలల సంక్షేమం కోసం..  ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బాలల చట్టాల సమర్థ అమలుకు కృషి – భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన తప్పక శిక్షిస్తాం – మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నవంబర్‌14 (జనం సాక్షి) …

వర్షాలతో సింగరేణి ఉత్పత్తికి విఘాతం

నెలవారీగా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశాలు హైదరాబాద్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇటీవలి వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ జిల్లాల్లో విస్తరించి …

మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్దం

మేడ్చెల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఇసి ఆదేశాలతో సవిూక్షించి ఏర్పట్లకు సిద్దంగా …

తహశీల్దార్‌ సజీవ దహనం

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెకు కాపాడాటానికి …

కూనంనేని దీక్ష భగ్నం

– అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించిన పోలీసులు – చికిత్సకు నిరాకరించిన కూనంనేని – ఆర్టీసీ ఉద్యోగుల సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా – కూనంనేని …

దీపావళి వేళ విషాదం 

– బాంబులు పేలుస్తూ 42మందికి గాయాలు హైదరాబాద్‌, అక్టోబర్‌28 జనం సాక్షి  :   హైదరాబాద్‌ నగరంలో దీపావళి పండుగ మరోసారి విషాదాన్ని కలిగించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే …

విలీనం వదులుకుంటే ఇతర డిమాండ్లు పరిశీలిస్తాం

– హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష – డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో,ఎండీకమిటీ నియామకం – 21 డిమాండ్లను పరిశీలించాలని కోరిన హైకోర్టు …