Main

కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట

నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ శివాలయాల్లో రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు హైదరాబాద్‌,నవంబర్‌25((జనంసాక్షి)): తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి …

పాతబస్తీలో యువకుడి దారుణహత్య

మరో వ్యక్తి హత్యకేసులో నిందితుల గుర్తింపు హైదరాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : హైదరాబాద్‌ పాతబస్తీ మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. గౌస్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు …

సీపీఐ సీనియర్‌ నేత యాదగిరిరెడ్డి కన్నుమూత

    హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి):సీపీఐ సీనియర్‌ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు గుర్రం యాదగిరిరెడ్డి (91) కన్నుమూశారు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు . ఉమ్మడి నల్గొండ …

ప్రముఖులపై ఐటీ దాడులు

– సురేశ్‌బాబు, నాని , ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు – పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):టాలీవుడ్‌ అగ్ర …

కాంగ్రెస్‌లో పిసిసిపై చర్చ

తనకు పదవి కావాలన్న జగ్గారెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : ఇప్పుడంతా కాంగ్రెస్‌లో పిసిసి పీఠంపైనే ర్చ సాగుతోంది. నలుగురు నేతలు కలిస్తే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల …

పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం

తాజా సాఫ్ట్‌వేర్‌తో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇక నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పెన్షనర్లు స్వాగతిస్తున్నారు. …

బాల్యాన్ని మింగేస్తున్న స్మార్ట్‌ ఫోన్‌లు

ఆధునిక టెక్నాలజీతో అనర్థాలు మానసిక నిపుణుల ఆందోళన హైదరాబాద్‌,నవంబరు 18  (జనం సాక్షి) : ఆటపాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీలు పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక …

మెట్టుదిగిన జేఏసీ

– విలీనం డిమాండ్ పక్కన పెడతాం – ప్రకటిచిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్,నవంబర్ 14(జనంసాక్షి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను తాత్కాలికంగా …

బాలల సంక్షేమం కోసం..  ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బాలల చట్టాల సమర్థ అమలుకు కృషి – భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన తప్పక శిక్షిస్తాం – మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నవంబర్‌14 (జనం సాక్షి) …

వర్షాలతో సింగరేణి ఉత్పత్తికి విఘాతం

నెలవారీగా ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశాలు హైదరాబాద్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇటీవలి వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. వివిధ జిల్లాల్లో విస్తరించి …