Main

నిమ్స్‌ని సందర్శించిన నగర మేయర్‌ 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి : పంజాగుట్ట నిమ్స్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ కే మనోహర్‌, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి …

నేడు నిమజ్జనానికి తరలనున్న గణనాథులు

– ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హైదరాబాద్‌ నగర్‌లో సెప్టెంబర్‌ 12న గణెళిష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య …

సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు పనిచేయాలి

– ప్రతివిభాగం పురోగతి, భవిష్యత్‌ ప్రాధాన్యతలపై నివేదికలు ఇవ్వండి – పురపాలక శాఖ విభాగాధిపతులతో సవిూక్షలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   సీఎం కేసీఆర్‌ …

కెటిఆర్‌కు సవాల్‌గా మున్సిపల్‌ ఎన్నికలు

నగరపాలక ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు గ్రేటర్‌ హైదరాబాద్‌పైనా దృష్టి హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇప్పటికే పార్టీపై పట్టు బిగించిన కెటిఆర్‌, ఇక మున్సిపల్‌ …

రాష్ట్రవ్యాప్తంగా..  ఒకేఒక్క సైన్‌ఫ్లూ కేసు నమోదైంది

– జ్వరాలపై జూన్‌ నుంచి ఎప్పటికప్పుడు సమాయత్తమయ్యాం – విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం – సెలవులు లేకుండా వైద్యులు పనిచేస్తున్నారు – ప్రజల్లో …

వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు

– మెరుగైన సేవలు అందిస్తున్నాం – అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉన్నాయి – ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ – పబ్లిసిటీ కోసం గాలిమాటలొద్దు – హెల్త్‌ …

ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశతో మోసం

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశచూపి…మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసి …

ఏకపక్ష నిర్ణయాలతో చేటు

కెసిఆర్‌పై మండిపడ్డ చాడ హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ చట్టాలలో మార్పులపై రౌండ్‌ …

హైటెక్స్‌లో అగ్రిటెక్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ ఎగ్జిబిషన్‌ ను మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ …

గ్రామాలకు మళ్లీ జవజీవాలు

మార్పు కనిపించేలా కార్యాచరణ నిధులతో పాటు నిర్దుష్టలక్ష్యాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి) : గ్రామ పంచాయతీలకు మహరద్శ పట్టనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పంచాయతీల్లో పండుగ వాతావరణం …