Main

వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు

– మెరుగైన సేవలు అందిస్తున్నాం – అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉన్నాయి – ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ – పబ్లిసిటీ కోసం గాలిమాటలొద్దు – హెల్త్‌ …

ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశతో మోసం

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల ఆశచూపి…మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసి …

ఏకపక్ష నిర్ణయాలతో చేటు

కెసిఆర్‌పై మండిపడ్డ చాడ హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ చట్టాలలో మార్పులపై రౌండ్‌ …

హైటెక్స్‌లో అగ్రిటెక్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ ఎగ్జిబిషన్‌ ను మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ …

గ్రామాలకు మళ్లీ జవజీవాలు

మార్పు కనిపించేలా కార్యాచరణ నిధులతో పాటు నిర్దుష్టలక్ష్యాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి) : గ్రామ పంచాయతీలకు మహరద్శ పట్టనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పంచాయతీల్లో పండుగ వాతావరణం …

కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ గణపతుల విక్రయాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక చవితి సవిూపిస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత ప్రతిమల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా …

ఐడబ్ల్యూఏ అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్ ఎంపిక

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో వచ్చే డిసెంబర్ …

రాజ్ భవన్ లో సాయిప్రణీత్‌కు గవర్నర్‌ సన్మానం

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని …

చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఎరువులు,రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి పక్కనే …

అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎఫ్‌సీ) నూతన జట్టుగా అరంగేట్రం చేయబోతోంది. వచ్చే అక్టోబర్‌ 20న …