Main

ఎంపి కవితకు కెసిఆర్‌,కెటిఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని …

యువతకు సాన పెడుతున్న జాగృతి 

సొంతకాళ్లపై నిలబడేలా శిక్షణ శిక్షణార్థులల పెఇగిన భరోసా హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): నిరుద్యోగులుగా ఉన్న వారికి, మధ్యలో చదువుమాని ఇబ్బందులు పడుతున్న యువతీ యువకులను ప్రొత్సహించి వారికి చేయూతనందించాలనే లక్ష్యంతో …

అందరికీ ఒకే విద్య అమలు కావాలి 

విద్యారంగానికి కేటాయంపులు పెరగాలి హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి):రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలని  తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ  డిమాండ్‌ చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ బిల్లు ఉన్నత విద్యారంగానికి …

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కఠినచర్యలు 

జిహెచ్‌ఎంసి చర్యలతో సత్ఫలితాలు హైదరాబా,మార్చి5(జ‌నంసాక్షి): ట్రాఫిక్‌ ఉల్లంఘనుల నడ్డి విరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మార్గదర్శకాలను అనుసరించి సవరించిన మోటారు వాహనాల చట్టం …

ప్రభుత్వాసుపత్రుల్లో లక్ష్యానికి గండి

జిల్లాల్లో అమలు కాని నిర్ణయాలు హైదరాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి):కార్పొరేట్‌ వైద్యం కొనలేక రోగంతో సతమతమవుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు అందడం లేదు. ఏరియా ఆసుపత్రుల్లో చేరినవారికి సర్కారు …

లోక్‌సభ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ సన్నద్దత

16సీట్లు గెలుపే లక్ష్యంగా కార్యాచరణ 6నుంచి సన్నాహాక సమావేశాలు కెటిఆర్‌ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు హైదరాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి …

ఐటీగ్రిడ్‌ కేసులో..  కీలక ఆధారాలు లభ్యమయ్యాయి

– సేవామిత్ర యాప్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు – డేటా అమెజాన్‌ సర్వీస్‌లో భద్రపర్చారు – అమెజాన్‌ వెబ్‌ సర్వేసెస్‌కు నోటీసులు జారీచేశాం – వారం …

టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’

– రాష్ట్ర ప్రజల డేటామొత్తం బయటకెళ్లింది – ఇదిచాలా ప్రమాదకరం విషయం – వైసీపీ ఓట్ల తొలగింపు కోసమే ఇలాంటి చర్యలకు టీడీపీ దిగింది – ఐటీ …

కాంగ్రెస్‌లో చేరిన వారికి..  విూరెంతించారు?

– తెరాసకు డబ్బులిచ్చి చేర్చుకోవాల్సిన అవసరం లేదు – అభివృద్ధిని చూసి తెరాసలో చేరుతున్నారు – ఐటీ గ్రిడ్‌ తప్పుచేయకపోతే బాబుకు భయమెందుకు – ఫిర్యాదు చేస్తే …

ఈ-నామ్‌కు ఎగనామం పెడుతున్న ట్రేడర్లు

మిర్చి రైతులకు చుక్కలు చూపిస్తున్న మార్కెట్లు ఇంకా దృష్టి సారించని వ్యవసాయశాఖ మంత్రి హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్‌ఇన ఈ -నామ్‌ విధానం అమలులో అభాసుపాలయ్యింది. …