Main

కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ

ఎసి బస్సులకే ప్రాధాన్యం హైదరాబాద్‌,మే11(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా …

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన లక్ష్మణ్‌

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నిమ్స్‌ నుంచి శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలపై ఏప్రిల్‌ 29 వ తేదీన బిజెపి రాష్ట్ర …

జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత

కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్న వైనం హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  అనేక  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో జూనియర్‌ కళాశాలలో పది మంది అధ్యాపకులు …

శిక్షణ పోలీసుల్లో అనేకులు ఉన్నత విద్యావంతులే

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పొందుతున్న వారిలో అనేకులు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. వీరిలో ఎంబీఏ, బీటెక్‌, బీఈడీ, ఫార్మసీ, డిగ్రీ వంటి …

ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై సిఎం స్పందించాలి

తక్షణం అధికారులను సస్పెండ్‌ చేయాలి మంత్రి తోణం రాజీనామా చేయాలి సిఎం కెసిఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజలు పట్టడం లేదు సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాసిన …

నీరుగారుతున్న విద్యార్థి ఉద్యమాలు

సమస్యలపై పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో సంఘాలు రాజకీ పార్టీలు కూడా ఇందుకు కారణమే అణచివేతకు పాల్పడుతున్న అధికార పార్టీలు హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): విద్యావిధానంలో మార్పుల ఫలితంగా విద్యార్థి …

ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై సర్కార్‌ నిర్లిప్తత

అవినీతి అధికారు కారణంగా విద్యార్థుల బలి సవిూక్షలతో సరిపుచ్చిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ విద్యా భ్రష్టు పట్టింది. తాజాగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు …

బయటపడుతున్న..  ఇంటర్‌ బోర్డు నిర్వాహకం

– బోర్డు తప్పిదాలతో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు – 500మంది విద్యార్థులకు లభించని ప్రాక్టికల్‌ మార్కులు – ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన …

విద్యార్థులకు శాపంగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలు

మండిపడ్డ తల్లిదండ్రులు..బోర్డు ముందు ఆందోళన హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇంటర్‌బోర్డు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపించారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు …

టీవీ,ఫోన్లకు దూరంగా ఉండండి

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు: వెంకయ్య హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన …