Main

ఆధునిక వ్యవసాయ పద్దతుల వినియోగం

ఇక్రిశాట్‌ సహకారం తీసుకోనున్న వ్యవసాయ శాఖ హైదరాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి):అధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందేలా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇక్రిశాట్‌ …

కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి విక్రమార్క

– ఇరువురికి మధ్య అసెంబ్లీలో సాగిన మాటల యుద్ధం – అంకెల గారడితో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న భట్టి – ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం – …

దేశానికి కెసిఆర్‌ నాయకత్వం అవసరం: పల్లా

1నుంచి టిఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ …

ముగిసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు

నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. బాల్‌రెడ్డి …

బాధ్యతలు చేపట్టిన కొప్పుల

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):   సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్‌ లో పండితుల ఆశీర్వచనాల మధ్య.. ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ …

కలకలం రేపుతున్న పులి సంచారం

రంగారెడ్డి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నక్కర్త గ్రామానికి చెందిన రైతు మైసయ్యకు చెందిన ఆవు దూడపై పులి దాడి చేసింది. …

స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్తి మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): నగరంలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి వద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్థి మృతి చెందాడు. మహ్మద్‌ ఖాజా అనే విద్యార్థి …

నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని..  కఠినంగా అమలుచేస్తాం

– ఆరాచక వ్యవస్థకు అంతం పలుకుతాం – ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాం – గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – …

కోడి రామకృష్ణ ఇక లేరు

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి …

కీసరకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): మహా శివరాత్రి ఉత్సవాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్‌ జోన్‌ …