Main

నేడు విద్యుత్ అంతరాయం

బషీరాబాద్, సెప్టెంబర్ 07 (జనం సాక్షి) మండల పరిధిలో ఆదివారం రోజున ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ ఉప …

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

హైదరాబాద్‌ : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 2,63 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతేస్థాయిలో …

ఇంగ్లండ్‌కు పెద్ద షాక్

ఇంగ్లండ్ జ‌ట్టుకు పెద్ద షాక్. ఈ మధ్యే అత్యంత వేగ‌వంత‌మైన బంతి విసిరి రికార్డు సృష్టించిన ఆ జ‌ట్టు ప్ర‌ధాన‌ పేస‌ర్ మార్క్ వుడ్ఏడాదంతా ఆటకు దూరం …

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి …

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

హైద్రాబాద్ : బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే …

మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

మరో భారీ ఎన్ కౌంటర్

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

బస్తర్ ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు..

హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, తొలితరం నాయకుడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టు …

ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత

రామకృష్ణాపూర్, ఆగస్టు 30 (జనంసాక్షి : అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలిమందమర్రి సిఐ శశిధర్ రెడ్డిరామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్కేపీ 4 …

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం …