Main

పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌ నివాళి

హైదరాబాద్‌ : వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందగా.. ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పురుషోత్తం …

జనంసాక్షి అమీన్‌పూర్‌ విలేకరి సస్పెండ్‌

హైదరాబాద్‌ : జనంసాక్షి సంస్థలో అమీన్‌పూర్‌ విలేకరి సంతోష్‌ నాయక్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తక్షణం ఆయనను సంస్థ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయనకు జనంసాక్షి సంస్థకు …

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్

నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్ఎన్ రవిమనో తంగరాజ్ …

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ …

నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు

హైదరాబాద్:సెప్టెంబర్ 29 నేపాల్‌ లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలకు తులమవుతుంది,ఈరోజు ఉదయానికి మృతుల సంఖ్య 112 కు చేరింది. గత మూడు …

అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి‌

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుఅన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు …

నేడు ప్రపంచ రేబిస్‌ దినోత్సవం

లూయిస్‌ పాశ్చర్‌ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్‌ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ …

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు

హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. …

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీలోని అల్లూరి, చిత్తూరు, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ …

సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ …