Main

దళిత మహిళా మాజీ సర్పంచుల పై దాడి

ఆర్మూర్, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): గ్రామానికి దళిత మహిళా మాజీ సర్పంచులు గా బాధ్యతలు వహించి అభివృద్ధి చేసిన మాపై సర్వజన సంఘం సభ్యులు …

 నానో ఉత్పత్తుల వినియోగంతో అధిక దిగుబడులు   ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ రాజినీష్ పాండే 

హత్నూర: సెప్టెంబర్ 22 (జనం సాక్షి) రైతుల సహకార సంస్థ ఇఫ్కో వారి నానో ఉత్పత్తులను పంట సాగుకు వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి …

అక్టోబర్‌ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు

కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం …

సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ స‌ర్కార్

 సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని రేవంత్ స‌ర్కార్ బొగ్గుపాలు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను …

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన …

వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్

రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు …

తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు

రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా …

పాల బిల్లుల కోసం రోడ్డు ఎక్కిన ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల కన్నెర్ర

పాల బిల్లుల కోసం హైవే దిగ్బంధం.విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని …

బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి : హైకోర్టు

హైదరాబాద్ : నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు …