Main

33 రకాల వరి పంటలకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాం

తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప …

అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు …

తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో …

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ …

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …

ఈ నెల 31 వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించారు. 25వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు …

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం …

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, …

దమ్మపేటలో పిడుగుపాటుకు ఇద్దరు సోదరులు మృతి

దమ్మ పేట జులై18 (జనంసాక్షి): దమ్మపేట మండలం,జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా …

రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం

రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్‌ సర్కార్‌ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే …