Main

ఎంజీఎంలో వైద్య సేవలు అధ్వానం

మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్‌ నగరాన్ని హెల్త్‌ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి …

నేడు అసెంబ్లీ ముట్టడి

  రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ …

కార్యాలయంలో సినారె చిత్రపటం ప్రత్యక్షంజిల్లా రచయితల హర్షం

“జనంసాక్షి” కథనానికి స్పందన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). జిల్లా గ్రంధాలయ సంస్థ భవనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరును పెట్టిన విషయం …

స్టోర్ రూమ్ కు చేరిన సినారె చిత్రపటం

    రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనం సాక్షి). సాహిత్య అభిమానుల ఆవేదన. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా… అసమానమైన తన …

సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి బాన్సువాడ జులై 27 (జనంసాక్షి)సీజనల్ వ్యాధులపై అవగాహన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనిబాన్సువాడ పట్టణంలో గల సింధు విద్యాలయంలో శనివారం సెవెన్ హిల్స్ హాస్పిటల్ …

భద్రాచలం మళ్లీ గోదావరి ఉధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం  వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి …

కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక …

కలెక్టర్ గారు..దండం పెడతాం

తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి) మా స్కూలుకు పంతులును ఇవ్వరా వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా …

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. అస్సాంలో తెలంగాణకు …

ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం

సిరిసిల్ల. జులై 25. (జనంసాక్షి). పట్టణ పట్టణ బంద్ విజయవంతం. నాలుగో చేరిన దీక్షలు. సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం నాయకులు చాడ, స్కైలాబ్ బాబు.ఉపాధి కల్పించాలని …