Main

పాల బిల్లుల కోసం రోడ్డు ఎక్కిన ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల కన్నెర్ర

పాల బిల్లుల కోసం హైవే దిగ్బంధం.విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని …

బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి : హైకోర్టు

హైదరాబాద్ : నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు …

ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా

కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోకుండా తానే స్వయంగా పలుమార్లు ఢల్లీి …

ఘనంగా మహ్మద్ పీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజాత్ ఉర్సు ఉత్సవాలు

పుల్కల్ : కుల మతాలకతీతంగా ఉర్సు ఉత్సవలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబిద్ హుస్సేన్ సత్తారుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. సంగారెడ్డి …

మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ  మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు …

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం …

వినాయక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ బ్యూరో,సెప్టెంబర్ 8, (జనం సాక్షి) నల్లగొండ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.వార్డుల్లో 40 వార్డు సావర్కర్ …

అంతర్ రాష్ట్ర మేకలు గొర్రెలు దొంగలించే ముఠా అరెస్ట్

వికారాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7 (జనం సాక్షి): వివిధ రాష్ట్రాల్లో మేకలను గొర్రెలను దొంగతనానికి పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసామని …

మహిళ పట్ల ఓ ఏసీపీ అసభ్య ప్రవర్తన..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.. తమకు కష్టం వచ్చిందని ఎవరైనా వస్తే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అతనిపై …

 నవమాసాలు మోసిన తల్లికి భారమైన అప్పుడే పుట్టిన శిశువు 

దౌల్తాబాద్ సెప్టెంబర్, 07(జనం సాక్షి): ఓ తల్లి నవ మాసాలు కడుపున శిశువును మోసి భూమిపైకి వచ్చేసరికి భారమైపోయిందేమో తన పేగును తెంచుకొని నీటి గుంట పక్కన …