Main

నేడు తెలంగాణ రాష్ర్ట కేబినెట్‌ భేటీ

  హైదరాబాద్: ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతున్న తరుణంలో నేడు టీఎస్‌ క్యాబినెట్ భేటీ జరుగనుంది. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు తీరు తెన్నులపై కేబినెట్‌ …

ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం…

హైదరాబాద్:ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన అమృతా రెడ్డి అనే గర్భిణికి ట్రైనీ నర్సులచే వైద్యులు ఆపరేషన్ చేయించారు. అయితే తల్లీబిడ్డ …

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలహాబాద్‌ 47 డిగ్రీలు, జైసల్మీర్‌లో 46.5, వారణాసి- 45.6, …

నేటి నుంచి ఆన్ లైన్ లో ఐఐటి అడ్వాన్స్ డ్ హాల్ టిక్కెట్లు..

హైదరాబాద్: నేటి నుంచి ఆన్ లైన్ లో ఐఐటి అడ్వాన్స్ డ్ హాల్ టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఈనెల 24 ఐఐటీ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది.

అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మంది అరెస్టు

 హైదరాబాద్: శామీర్ పేట లియోనియా రిసార్టుపై పోలీసులు దాడులు చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని ఎస్ వోటీ పోలీసులు …

స్ట్రీట్ ఫైటింగ్ బెట్టింగే.. ఇద్దరు మైనర్లు..

హైదరాబాద్, మే 10: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో నబీల్ అనే కుర్రాడిని బలిగొన్న స్ట్రీట్ ఫైటింగ్ ఉదంతంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలోని నిందితులలో ఇద్దరు మైనర్లు …

నేడు ఆలేరు ఎన్ కౌంటర్ పై విచారణ

హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఏప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్ పై నేడు ఆలేరులో విచారణ జరగనుంది. ఈ రోజు ఉదయం తహసీల్దారు కార్యాలయంలో …

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే…..

హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ముంబై వేదికగా …

చాంద్రాయణ గుట్టలో రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో గత అర్థరాత్రి రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. రౌడీ షీటర్ చోర్ షకీల్ ను దుండగులు కత్తులతో దాడి హతమార్చారు. ఈ …

నేటి అర్థరాత్రి నుంచి సమ్మెలో 108 సిబ్బంది..

హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే 108 అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తె …

తాజావార్తలు