Main

నిరుపేద వధువుకు పుస్తె మట్టేలు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ,లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల …

డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

అర్హత గల వారందరూ  ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి):  జిల్లాలోని అన్ని …

సంగారెడ్డి మున్సిపాలిటీ లో మంచినీళ్ళ కొరత..

వ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న మహిళలు. — పట్టించుకోని మున్సిపల్ అధికారులు. సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి): సంగారెడ్డి పురపాలక సంఘము 29 వార్డు  మార్క్స్ నగర్ …

హైటెక్స్ లో మూడు రోజులు పాటు మ్యానుఫ్యాక్చరర్స్ యూనిఫార్మ్ అండ్ గార్మెంట్ ఎగ్జిబిషన్

హైదరాబాద్  హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో యూనిఫాం మరియు గార్మెంట్స్ తయారీదారుల ఫెయిర్ 2022ను మరోసారి నిర్వహించేందుకు నిర్వాహకులు హైటెక్స్ లో సిద్ధం చేస్తున్నారు,  ఐదవ ఎడిషన్ …

అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

ఆ ర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి  స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  కళ్యాణ లక్ష్మీ  షాధి …

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో …

రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ను ప్రారభించిన చైర్మన్ రాజేశ్వర్ రావు

తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ని  గురువారం తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో …

మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు.

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్ధిరాములు యాదవ్ అనే యువరైతు ఇటీవల అప్పులు బాధ తీర్చలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరి …

సమస్యల పరిష్కారానికే పాదయాత్ర.

వినాయక నగర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి …

సమస్యల పరిష్కారానికే పాదయాత్ర.

వినాయక నగర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి …