Main

ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ లో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టౌర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం  టౌర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సలర్ పి.రాములునేత  వారితో …

యాచారం మండలంలో ఉత్సాహంగా గ్రామ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు మరింత ముందుకు తీసుకెళ్తామని కార్య కర్తల భరోసా  ఇబ్రహింపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారం.యాచారం …

మాజీ మంత్రి, శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ని కలసీ వినతి పత్రం అందజేసిన : రాష్ట్ర బిజెపి నాయకులు కోలన్శంకర్ రెడ్డి

బిజెపి మహేశ్వరం నియోజకవర్గం రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్  నాయకత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం గౌరవనీయులు రాష్ట మంత్రివర్యులు శాసనసభ్యులు  …

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో తగ్గుతున్న రాత్రి ప్రమాదాలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల రాత్రివేళ జరిగే ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయని కమిషనరేట్ పరిధి పోలీస్ ఉన్నతాధికారులు …

రెండవదశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9న శంకుస్థాపన – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ రెండవ దశ నిర్మాణం పనులను ఈనెల 9న ఘనంగా ప్రారంభించనున్నట్లు, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 సీఎం  సహయ నిధి ద్వారా 10 లబ్దిదారులకు మంజూరు అయిన  3 లక్షల 4 వెయిల  రూపాయల చెక్కులను జహీరాబాద్, మొగుడంపల్లి మండలలో వివిధ గ్రామాల లబ్దిదారులకు …

అనాధను ఆదుకున్న సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా

శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా వెంటనే స్పందించి గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న …

స్వచ్ఛ ఆటోలో మాత్రమే చెత్తను వెయ్యాలి

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ గుల్లగూడ కాలనీలో జిహెచ్ఎంసి మరియు రాంకీ సంస్థ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలసి చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోలో మాత్రమే …

ఇంటర్ కాలేజీ లో ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు

ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల ప్రచారం తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం …

తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ.

ఈనెల 9,10 తేదీలలో ఉప్పల్ పిర్ధాజిగూడ లో జరుగు గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయమహాసభలను జయప్రదం చేయాలని గీత పనివారల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన …