Main

సుభాష్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ సుభాష్ నగర్ లోని 10 …

పోలీస్ కిష్టయ్యకు ఘన నివాళి

గురువారం రోజు ముదిరాజ్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కృష్ణయ్యకు నివాళులర్పిచారు  తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద …

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు …

విశ్వకర్మ లను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి*    ఎల్బీనగర్ (జనం సాక్షి ) విశ్వబ్రాహ్మణుల జీవితాలు తెలంగాణలో కడుభారంగా బ్రతకడుస్తున్నారు …

విధులు బహిష్కరించి హాస్పిటల్ ముందు నిరసన చేసిన కార్మికులు

హాస్పిటల్ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేకుండా, ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చెయ్యడం సరైంది కాదని, ప్రతి నెలా జీతాలు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, …

బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జి మురళీధరరావు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్లో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా  …

అయ్యప్ప స్వాములు కు అన్నదాన కార్యక్రమం లో జంపన దంపతులు

 శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం రాయల్ ఎన్ క్లేవ్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంపన విద్యావతి ప్రతాప్ దంపతులు హాజరైన అన్నదాన …

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్ల రూపాయలు కేటాయించాలి :తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు,

యాదవులు సామాజిక, ఆర్థికంగా,రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల …

రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.

టిపిసిసి నాయకులు వై.నరోత్తం జహీరాబాద్ నవంబర్ 30 (జనం సాక్షి ) కేంద్రములోని బీజేపి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా …

రైతు రుణ మాఫీ వేంటనే చేయాలి…

కాంగ్రెస్ పార్టీ డిమాండ్.. బేల, నవంబర్ 30 ( జనం సాక్షి  ) రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రములో రైతు పోరుబాట …