Main

రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలి.

TUWJ-IJU వికారాబాద్ జిల్లా  ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి డిసెంబర్ 2           వికారాబాద్ జిల్లాలో …

అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తా.

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరిలో పోటీ చేస్తానాని బిజెపి ఓబీసి మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని కృపా కాంప్లెక్స్ లో …

వాట్సాప్ ద్వారా సులభంగా జియోమార్ట్ పై కొనుగోళ్ళు

భారత దేశపు ప్రముఖ ఈ-మార్కెట్ లలో ఒకటైన రిలయన్స్ రీటెయిల్ వారి జియోమార్ట్, వాట్సాప్ ద్వారా ఆర్డర్లను అమలు చేసి నెరవేర్చడములో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఒకే ఒక …

తెలంగాణమలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం కు ఎమ్మెల్యేకు ఆహ్వానం

తెలంగాణ  మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద 03  శనివారం  ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం …

నూతన గృహప్రవేశంలో యాలల మండల ప్రజా ప్రతినిధులు.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గృహప్రవేశానికి  యాలాల్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, యాలాల్ మండల్ బిఆర్ఎస్ పార్టీ యువజన …

పేదలకు ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. యాలాల డిసెంబర్ 2(జనంసాక్షి) నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిందని  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ …

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి … పద్మారావు గౌడ్

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రురవారం  సికింద్రాబాద్ నియోజకవర్గానికి తార్నాక ప్రాంతానికి చెందిన  వనజ …

వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్మా హాజరుకానున్న తెలంగాణ పి సిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

 మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ రూరల్ డిసెంబర్ 2 జనం సాక్షి రైతు సమస్యల పరిష్కారం కోసం ఈనెల …

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది.

అగ్నిమాపక సిబ్బంది  జీగానస్ స్కూల్ లో   అనుకోకుండా ప్రమాదవస్తు   మంటలు చెలరేగినప్పుడు    ఏ విధంగా   మంటలను   అదపు   చెయ్యాలలో   స్కూల్  విద్యార్థులకు    ప్రాక్టికల్ గా  …

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అయ్యగారి నర్సింలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి …