Main

హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం

ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు …

న్యూ లుక్‌లో అదరగొట్టిన బన్నీ

పుష్పను మించి ఉందంటూ సోషల్‌ విూడియాలో కామెంట్స్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌ అవుతోంది. …

క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు

మరో ముగ్గురికి ఇడి నోటీసులు బ్యాంకు లావాదేవీలపై అధికారుల ఆరా హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలి

అన్ని భాషాలూ నేర్చుకోవాల్సిందే మన సంస్కృతి,సంప్రదాయాలను వీడరాదు ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూస్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో వెంకయ్య హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): అన్ని భాషలూ …

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడరు

మునుగోడు ఉప ఎన్నిక రాదు కాంగ్రెస్‌లో ఉంటూనే టిఆర్‌ఎస్‌పై పోరాడుతారు ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి విశ్వాసం హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం …

మునుగోడు ఉప ఎన్నిక ఖాయం

తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలి రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌, వంశీచంద్‌ చర్చలు కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దంటూ సూచన రాహుల్‌ దూతలుగా చర్చలు..ఢల్లీికి రావాలని ఒత్తిడి తన పోరాటం కెసిఆర్‌పైనే …

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి …

హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ …