Main

మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్‌ చేసేందుకే కాంగ్రెస్‌?పై …

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఆఐఆర్‌ రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిందని …

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

విమర్శలతో ఎదురుదాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతోంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ):టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి …

మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత

మరోమారు ట్విట్టర్‌ విదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మరోసారి …

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రులు త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్న తలసాని హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు మూసీ నదికి భారీ …

బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం …

ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు పారిశ్రామికంగా మంచి ఫలితాలు హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న …

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక …

కాళేశ్వరం పేరుతో కోట్లు దండుకున్నారు

మైదానప్రాంతంలో ప్రాజెక్ట్‌ ఎవరైనా కడతారా కమిషన్ల కక్కుర్తితోనే ప్రజాధనం వృధా మండిపడ్డ మాజీ ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టిన చరిత్ర కెసిఆర్‌దే …

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థి మృతి

మంత్రి సబిత ఇంటిముట్టడికిఎన్‌ఎస్‌యూఐ యత్నం హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిరచేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. ఈనెల 15న బాసర ట్రిపుల్‌ ఐటీ లో …