ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్ను సంస్థ ఫౌండర్ మరియు …
మరో ముగ్గురికి ఇడి నోటీసులు బ్యాంకు లావాదేవీలపై అధికారుల ఆరా హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్ఫోర్స్మెంట్ …
అన్ని భాషాలూ నేర్చుకోవాల్సిందే మన సంస్కృతి,సంప్రదాయాలను వీడరాదు ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందే హైదరాబాద్ పబ్లిక్ స్కూస్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో వెంకయ్య హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): అన్ని భాషలూ …
మునుగోడు ఉప ఎన్నిక రాదు కాంగ్రెస్లో ఉంటూనే టిఆర్ఎస్పై పోరాడుతారు ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి విశ్వాసం హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం …
తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలి రాజగోపాల్రెడ్డితో ఉత్తమ్, వంశీచంద్ చర్చలు కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ సూచన రాహుల్ దూతలుగా చర్చలు..ఢల్లీికి రావాలని ఒత్తిడి తన పోరాటం కెసిఆర్పైనే …
రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …
హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద షాద్నగర్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …
ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్ …