Main

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యకు కుట్ర

కుట్ర కేసులో భార్యాభర్తలను చేర్చిన పోలీసులు హైదరాబాద్‌,అగస్టు6( జనం సాక్షి): ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడు …

కాంగ్రెస్‌ కుండకు పెద్ద చిల్లు

పార్టీ మనుగడకు ఇక కష్టమే ఆదినుంచీ రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్తే పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్‌ బిజెపికి కలసి వస్తున్న రేవంత్‌ వ్యవహారం హైదరాబాద్‌,ఆగగస్ట్‌6( జనం …

కాంగ్రెస్‌ కుండకు పెద్ద చిల్లు

పార్టీ మనుగడకు ఇక కష్టమే ఆదినుంచీ రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్తే పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్‌ బిజెపికి కలసి వస్తున్న రేవంత్‌ వ్యవహారం హైదరాబాద్‌,ఆగగస్ట్‌6( జనం …

రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్‌

విధిలేకనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ రాజీనామా లేఖను గురువారం కాంగ్రెస అధినేత్రి …

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ …

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సంకల్ప బలానికి ప్రతీక

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం కృషి సాగాలి …

నగరంలో మరోమారు పలుప్రాంతాల్లో వర్షం

భారీ జల్లులు పడడంతో రోడ్లపై వరద వరదనీటితో వాహనదారుల ఇక్కట్లు హైదరాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మరోమారు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల …

నగర సిగలో మరో కలికితురాయి

అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్‌ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో నిర్మాణం హైదరాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): హైదరాబాద్‌ నగర సిగలో మరో …

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. …

యూనివర్సిటీల్లో మంచి ఆహారం అందాలి

వర్సిటీ సమస్యలపై విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్‌ హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి):యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై …