హైదరాబాద్

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సచిన్‌కు విశాలమైన భవనం

ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్‌కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.

రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవణాలు పలకరించ నున్నాయని వాతవారణ శాఖ తెలిపింది

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు …

పీఏసి వల్లే నేను వేళ్ళలేదు: సింఎం.కిరణ్‌

హెలికాప్టర్‌ ప్రమాదం ముందే నాకు తెలసని షర్మిల అనడం సరికాదని, నేను పీఏసి సమావేశం వలన వేళ్ళలేక పోయానని నాకు ముందే తెలిసుంటే వేళ్ళనిచ్చే వాడిని కాదని …

రాష్ట్రపతి ఎంపిక బాధ్యత సోనియాదే:ప్రణబ్‌

రాష్ట్రపతి ఎంపిక బాధ్యత సో : రాష్ట్రపతి రేసులో ప్రముఖంగా ప్రణబ్‌ పూరు వినిపిస్తున్న సంధర్భంలో ప్రణబ్‌ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎంపిక బాధ్యతను …

పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను …

ప్రముఖ దర్శకుడు, కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

ప్రముఖ దర్శకుడు,  కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

మంత్రి ధర్మాన వివరణపై ఈసీ అసంతృప్తి

హైదరాబాద్‌: మతపరమైన వ్యాఖ్యలపై ధర్మాన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాథ్యతగల పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈసీ …

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో …