suryapet

కెసిఆర్ మంత్రి ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ చిత్రపటానికి పాలాభిషేకం గిరిజనులు

పెద్దవంగర అక్టోబర్ 02(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్ ను 10 శాతం రిజర్వేషన్ పెంచి G O …

మహాత్మా గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని లంబాడీ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు బానోతు హరీష్ నాయక్ అన్నారు.ఆదివారం మహాత్మా …

గీత కార్మికులకు గీత బంధు ప్రకటించాలి

– సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 02 : గీత కార్మికులకు గీత బంధు ప్రకటించాలని కేజీకేఎస్‌ సోషల్ …

మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీ జే పీ యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట పట్టణంలోని కోర్టు ప్రక్కన “శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ ” సభ్యులు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ …

నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను

పిఎసిఎస్ చైర్మన్ బండ విష్ణు వర్ధన్ రెడ్డి మోమిన్ పేట అక్టోబర్ 2 జనం సాక్షి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఉన్నత చదువులకై ఎల్లప్పుడుఅండగా …

గ్రామాల అభివృద్ధికి గాంధీ మార్గమే ఆదర్శం

 నంగునూరు, అక్టోబర్02(జనంసాక్షి):  దేశంలోని గ్రామాల అభివృద్ధికి గాంధీ మార్గమే ఆదర్శమని నంగునూరు మండలం మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, నంగునూరు ప్యాక్స్ చైర్మన్ కోల రమేష్ …

సాంస్కృతిక కార్యక్రమ అవగాహన సదస్సులొ పాల్గొన్న

కె ఎస్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి. దోమ అక్టోబరు 2(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామం లో *అంజనిమాత* ట్రస్ట్ ఆధ్వర్యంలో …

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి.

నెరడిగొండఅక్టోబర్2(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలని మండల జడ్పీటీసీ అనీల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. ఆదివారం రోజున గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండలంలో …

మహాత్మా గాంధీ చిత్రపటానికి కి వినతి పత్రం అందించిన విఆర్ఏ ల మండల జెఏసి నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 70వ రోజున దీక్షా శిబిరం లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన …

మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

– టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ( జనంసాక్షి ): జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని టిపిసిసి కార్యదర్శి …